📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది – కేటీఆర్ ట్వీట్

Author Icon By Sudheer
Updated: October 25, 2024 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా, “కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని వణికించుకుంటూ, ధర్నాల ద్వారా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు” అని మండిపడ్డారు. “మూలకున్న ముసలవ్వ నుంచి బడిపిల్లల వరకు, అన్ని వర్గాల ప్రజలు ఈ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, అందరూ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదిక ట్విటర్ (X)లో రాసుకొచ్చి, కాంగ్రెస్ పై తన నిరసనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగంగా వ్యక్తపరిచారు.

బెటాలియన్‌ కానిస్టేబుళ్ల దుర్భర పరిస్థితిపై వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నిన్నటి దాకా బెటాలియన్‌ ఎదుట ధర్నా చేసిన కానిస్టేబుళ్ల భార్యలు ఇవాళ రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసనలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున హైదరాబాద్‌ చేరుకుని సెక్రటేరియట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.

దద్దమ్మ పాలనలో ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం

దిక్కుమాలిన పాలనలో దిక్కుమొక్కు లేని జీవితాలు

అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు

గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు

రైతు నుండి మొదలు రైస్ మిల్లర్ల వరకు*

కార్మికుని నుండి మొదలు కాంట్రాక్టర్ల వరకు… pic.twitter.com/x352EIVdOg— KTR (@KTRBRS) October 25, 2024

congress ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.