📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

ఏపీలో నేటి నుండి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం

Author Icon By Sudheer
Updated: April 16, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “గుంతల రహిత రోడ్ల నిర్మాణం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని రహదారులను మెరుగుపరచడం, గుంతలు లేని రహదారులను అందుబాటులోకి తీసుకరావడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

ప్రభుత్వం రూ.860 కోట్లు ఖర్చుతో ఈ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రహదారుల వద్ద పక్కనున్న చెట్లను తొలగించడం, తగిన కల్వర్టులు నిర్మించడం ఈ కార్యక్రమంలో భాగం. రహదారుల గణనీయమైన మెరుగుదల కోసం SRM వర్సిటీ మరియు IIT తిరుపతితో ఒప్పందం కుదుర్చుకుని, నూతన సాంకేతికతను వినియోగిస్తూ రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేయనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు, దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు సురక్షితంగా మారి, ప్రజలకు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Ap Chandrababu Pothole free roads

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.