हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

YCP : రాజకీయాలు దిగజారిపోతున్నాయంటూ బొత్స కామెంట్స్

Sudheer
YCP : రాజకీయాలు దిగజారిపోతున్నాయంటూ బొత్స కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని, ప్రభుత్వ వైఖరి దయనీయంగా మారిందని విమర్శించారు. ముఖ్యంగా జగన్ పర్యటన(Jagan tour)లో జరిగిన ప్రమాదం విషయంపై పోలీసులు మొదట ఒక మాట చెప్పి, తర్వాత మాట మార్చిన తీరుపై బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా ప్రమాదానికి జగన్ వాహనం సంబంధం లేదన్న మాటను చెప్పి, ఆపై రాజకీయ ఒత్తిళ్లకు లోనై మాట మార్చారని ఆరోపించారు.

రాజకీయ కక్షతో వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కూటమి ప్రభుత్వం

ప్రమాదానికి కారణమైన వ్యక్తిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసిన తరువాత మళ్లీ నింద జగన్ వాహనం మీద వేయడమంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమేనని బొత్స వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పర్యటనకు రోప్ పార్టీ ఎందుకు లేకపోయిందో తెలియదని, బందోబస్తు నిర్వహణలో పోలీసుల వైఫల్యం ఉన్నదని ఆయన అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలతో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. యోగా దినోత్సవం పేరిట కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవడమే కాక, దాని వైఫల్యాన్ని దాచేందుకే కారు ప్రమాదం అంశాన్ని తెరపైకి తెచ్చారు అని విమర్శించారు.

యువత ఆందోళన – పోలీసులు దురుసు ప్రవర్తన

ఆందోళన చేస్తున్న యువతపై లాఠీఛార్జ్ చేయడం అమానవీయమని, ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు ప్రజలు మళ్లీ ఉద్యమిస్తారని బొత్స హెచ్చరించారు. ప్రజా నాయకుడిని కలిసేందుకు వచ్చిన ప్రజలపై భయభ్రాంతులు సృష్టించటం దారుణమని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకున్న ఎస్సై వ్యవహారం నిజమేనని ప్రశ్నించారు. షర్మిలపై కూడా విమర్శలు చేస్తూ, ఆమె కేవలం తన ఉనికిని చాటుకునేందుకే జగన్ పై మాట్లాడేందుకు కూటమి నేతల ఎదురు చూపుతో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోలుకుంటుందంటే, ఇటువంటి అన్యాయాలు తగిన ప్రశ్నలు ఎదుర్కోవాలని బొత్స పేర్కొన్నారు.

Read Also : YCP Govt : గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు – పవన్ కళ్యాణ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు
6:04

శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

📢 For Advertisement Booking: 98481 12870