హై కోర్టును బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్

హై కోర్టును బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్

అమరావతి: బోరుగడ్డ అనిల్ కుమార్ ఏకంగా హైకోర్టును తప్పుదారి పట్టించాడు. తల్లికి అనారోగ్యం అంటూ ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. గడువు ముగియడంతో మరోసారి తల్లికి అనారోగ్యం కారణం చూపించి రెండోసారి బెయిల్ తెచ్చుకున్నాడు. అనుమానం వచ్చి చెక్ చేయగా అది ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైకోర్టు బెల్ మంజూరు చేసిన తర్వాత డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో చెక్ చేయకుండా బూరుగడ్డ అనిల్ కుమార్ ను అంత ఈజీగా ఎలా రిలీజ్ చేశారని విమర్శలు వస్తున్నాయి.

Advertisements
హై కోర్టును బురిడీ కొట్టించిన బోరుగడ్డ అనిల్ కుమార్

ఏపీ వ్యాప్తంగా సుమారు 14 కేసులు

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వారి కుటుంబాల టార్గెట్ గా గుంటూరుకు చెందిన బూరుగడ్డ అనిల్ కుమార్ చెలరేగిపోయాడు. బరుగడ్డపై ఏపీ వ్యాప్తంగా సుమారు 14 కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి అత్యాయత్నం చేసిన కేసులో అరండల్ పేట పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో బోరుగడ్డ అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

తల్లి అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్

ఈ క్రమంలో తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఆమె గుండె జబ్బు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని చికిత్స చేయించేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న హైకోర్టుకు వెళ్ళాడు. తల్లి పద్మావతికి ఉన్న అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్ సైతం సబ్మిట్ చేశాడు. బోరుగడ్డ అనిల్ పిటిషన్ లంచ్ మోషన్ గా స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి నిందితుడికి ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటల వరకు లొంగిపోవాలని సైతం ఆదేశాలలో పేర్కొన్నారు.

Related Posts
ఫార్ములా ఈ కార్ రేస్ లో దూకుడు పెంచిన ఈడీ
formula e race hyderabad kt

ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ-కార్ రేస్‌కు సంబంధించిన లావాదేవీలపై లోతైన విచారణ చేపట్టిన ఈడీ, ఇప్పటికే Read more

ఏపీకి అదనంగా మరో 7 ఎయిర్‌పోర్టులు : రామ్మోహన్ నాయుడు
7 more airports in addition to AP.. Rammohan Naidu

న్యూఢిల్లీ: ఏపీలో అదనంగా మరో ఏడు విమానాశ్రయాలు రాబోతున్నాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ Read more

ఏపీ బడ్జెట్ దేనికెంత కేటాయింపు
బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.రూ. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను తీసుకొచ్చారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల Read more

Parliament : పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల అటెండెన్స్.. టాప్‌లో ఉంది ఎవరంటే !
parliament

ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. చట్టాల తయారీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవే ప్రధాన వేదిక. ప్రజల భాధ్యతను Read more

×