పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
Live Ended
నేటి తాజా వార్తలు 07-08-2025
03:29 PM (IST) • Aug 07
కుప్పకూలిన ఘనా హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మంది దుర్మరణం
- జెడ్-9 మిలిటరీ హెలికాప్టర్ అక్రా నుంచి ఒబువాసి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది.
- టేకాఫ్ తర్వాతే ATCతో సంబంధం కోల్పోయింది.
- ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
- మృతుల్లో డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ బోమా, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ముర్తాలా ముహమ్మద్ ఉన్నారు.
- ప్రమాదస్థలంలో ఘోర దృశ్యాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల బృందం విచారణ ప్రారంభించింది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
02:33 PM (IST) • Aug 07
కుప్పకూలిన ఘనా హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మంది దుర్మరణం
- జెడ్-9 మిలిటరీ హెలికాప్టర్ అక్రా నుంచి ఒబువాసి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది.
- టేకాఫ్ తర్వాతే ATCతో సంబంధం కోల్పోయింది.
- మృతుల్లో డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ బోమా, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ముర్తాలా ముహమ్మద్ ఉన్నారు.
- ప్రమాదస్థలంలో ఘోర దృశ్యాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల బృందం విచారణ ప్రారంభించింది.
- గతంలో 2014, 2021లో చోటుచేసుకున్న ప్రమాదాలతో పోల్చితే ఇది తీవ్రతరమైంది.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
12:06 PM (IST) • Aug 07
రైతుల శ్రేయస్సే మాకు ముఖ్యం ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
- అమెరికా 25% అదనపు సుంకాలు విధించడంతో మొత్తం 50% సుంక భారము
- ఢిల్లీ ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు
- “రైతుల హితంలో రాజీ లేదు.. త్యాగానికి సిద్ధం” – ప్రధాని మోదీ
- విదేశాంగ శాఖ: భారత్ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం
- దేశ ఇంధన భద్రత కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
11:36 AM (IST) • Aug 07
20 లక్షల ఉద్యోగాల కల్పన – మంత్రి నారా లోకేష్..
- విజయవాడలో గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
- ఏపీని విండ్, సోలార్ ఎనర్జీ టాలెంట్ హబ్గా తీర్చిదిద్దే కార్యాచరణ
- రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
- సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభం
- మహిళలకు గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి