పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
పెరిగిన బంగారం ధరలు
ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు
ఆక్వారంగానికి మేలు
ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల
తల్లీకొడుకు దారుణహత్య
చర్లపల్లి రైల్వే స్టేషన్
పొగాకుపై పన్ను
పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు
ఏపీలో 25 మున్సిపల్
సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ
వారణాసి’ సీక్వెల్
Live Ended
Breaking News : నేటి తాజా వార్తలు 20-08-2025
05:46 PM (IST) • Aug 20
ఫిల్మ్ ఛాంబర్ సమస్యలను చర్చించి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
- ఫిల్మ్ వర్కర్స్ సమ్మె కారణంగా చిన్నా – పెద్దా అన్న తేడా లేకుండా అన్ని సినిమాలు నిలిచిపోయాయి.
- కార్మికులు 30% వేతన పెంపు కోరుతుండగా, నిర్మాతలు నష్టాల కారణంగా ఒప్పుకోవడం లేదు.
- చిరంజీవి మధ్యవర్తిత్వం చేసినా పరిష్కారం దొరకలేదు.
- CM రేవంత్ రెడ్డి ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని ఆదేశించారు.
- ఈరోజు సాయంత్రం 3 గంటలకు నిర్మాతలతో, 4 గంటలకు ఫెడరేషన్తో ఫిల్మ్ ఛాంబర్ చర్చలు.
03:39 PM (IST) • Aug 20
మేడారం జాతరకు రూ.150 కోట్లు మంజూరు
- భారీ నిధుల కేటాయింపు: మేడారం మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది.
- ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఈసారి ప్రత్యేకం.
- మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
- తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, వైద్య సదుపాయాలకు ప్రత్యేక ప్రణాళికలు.
- ఈ నిధులు భక్తులకు మెరుగైన అనుభవం కలిగించేందుకు ఉపయోగపడతాయి.
03:21 PM (IST) • Aug 20
మహిళలు తిరుమలకు ఇక పై ఉచితంగా ప్రయాణించవచ్చు
- స్త్రీ శక్తి పథకం విస్తరణ: ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్ వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది.
- తిరుమల బస్సుల్లో ఉచితం: కొండపైకి వెళ్లే సిట్టింగ్ బస్సుల్లో కూడా ఉచిత రవాణా అందుబాటులోకి వచ్చింది.
- మహిళలకు లాభం: ఆసుపత్రులు, పుణ్యక్షేత్రాలు, చిరు ఉద్యోగాల కోసం ప్రయాణించే వారికి ఖర్చు తగ్గింపు.
- ప్రతిరోజు ప్రయోజనం: రోజుకు సగటున ₹6.3 కోట్ల మేర మహిళలు లాభం పొందుతున్నారు.
- స్మార్ట్ కార్డులు రాబోతున్నాయి: త్వరలో QR కోడ్తో కూడిన ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.
- ప్రభుత్వ భరోసా : ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరిస్తోంది, సేవలు నిరాటంకంగా కొనసాగుతాయి.
03:11 PM (IST) • Aug 20
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు కూడా భారీ వర్షాలు
- రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు, జనజీవనం స్తంభన
- ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్
- నిర్మల్, జగిత్యాల, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- వాగులు, వంకలు పొంగి రహదారులు మునిగిపోయాయి
- ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు హెచ్చరిక
12:27 PM (IST) • Aug 20
యశస్వి జైస్వాల్ను తప్పించడంపై అశ్విన్ ఫైర్
- ఆసియా కప్ టీ20 కోసం ప్రకటించిన భారత జట్టులో యశస్వి జైస్వాల్కు చోటు లేకపోవడం చర్చనీయాంశమైంది.
- వరుసగా అద్భుత ప్రదర్శనలు ఇస్తున్న జైస్వాల్ను తప్పించడంపై అభిమానులు, నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
- రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ – “జైస్వాల్ నిస్వార్థ ఆటగాడు, జట్టు కోసం త్యాగం చేసే వ్యక్తి” అని పేర్కొన్నారు.
- అకస్మాత్తుగా తప్పించడం ఆటగాళ్ల మనోధైర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
- జట్టు కంటే వ్యక్తిగత రికార్డులపై దృష్టి పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
- జైస్వాల్ను ప్రోత్సహించాల్సింది పోయి పక్కన పెట్టడం సరైంది కాదని అశ్విన్ తీవ్రంగా విమర్శించారు.
???? పూర్తి వివరాల కోసం ఇక్కడ చదవండి
11:26 AM (IST) • Aug 20
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు కూడా భారీ వర్షాలు
- రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు, జనజీవనం స్తంభన
- ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్
- నిర్మల్, జగిత్యాల, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- వాగులు, వంకలు పొంగి రహదారులు మునిగిపోయాయి
- ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు హెచ్చరిక