విద్యార్థినికి గర్భస్రావం
భక్తులకు శుభవార్త
రుద్రమ రాకెట్
రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
విద్యాకమిషన్
India vs West Indies
కోర్ అర్బన్ చట్టం
గోదావరి జలాలు
యువతులపై అఘాయిత్యం
YouTuber Anvesh
Justice LisaGill
విద్యార్థినికి గర్భస్రావం
భక్తులకు శుభవార్త
రుద్రమ రాకెట్
రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
విద్యాకమిషన్
India vs West Indies
కోర్ అర్బన్ చట్టం
గోదావరి జలాలు
యువతులపై అఘాయిత్యం
YouTuber Anvesh
Justice LisaGill
విద్యార్థినికి గర్భస్రావం
భక్తులకు శుభవార్త
రుద్రమ రాకెట్
రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
విద్యాకమిషన్
India vs West Indies
కోర్ అర్బన్ చట్టం
గోదావరి జలాలు
యువతులపై అఘాయిత్యం
YouTuber Anvesh
Justice LisaGill
విద్యార్థినికి గర్భస్రావం
భక్తులకు శుభవార్త
రుద్రమ రాకెట్
రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
విద్యాకమిషన్
India vs West Indies
కోర్ అర్బన్ చట్టం
గోదావరి జలాలు
యువతులపై అఘాయిత్యం
YouTuber Anvesh
Justice LisaGill
Live Ended
Breaking News : నేటి తాజా వార్తలు 04-09-2025
02:40 PM (IST) • Sep 04
అన్ని పార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా
- భారత క్రికెట్ వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అధికారికంగా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
- 25 ఏళ్ల కెరీర్ తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని, ఇకపై యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు.
- అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్లలో 150+ వికెట్లు, వన్డే, టీ20ల్లో కీలక విజయాలు సాధించాడు.
- ఐపీఎల్లో ప్రత్యేక గుర్తింపు – మూడు వేర్వేరు జట్ల తరఫున హ్యాట్రిక్లు తీసిన ఏకైక బౌలర్.
- IPL కెరీర్లో 162 మ్యాచ్లు – 174 వికెట్లు, టాప్ బౌలర్లలో ఏడో స్థానం.
- చివరి మ్యాచ్: 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్పై.
- భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ, యువ క్రికెటర్లకు మెంటార్గా కొనసాగుతానని స్పష్టం చేశారు.
02:12 PM (IST) • Sep 04
మనీలాండరింగ్ కేసులో క్రికెటర్ శిఖర్ ధావన్కు ఈడీ నోటీసులు
- టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్కు ఈడీ సమన్లు
- 1xBet అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో మనీలాండరింగ్ కోణంలో విచారణ
- ధావన్ బ్రాండ్ అంబాసిడర్/ప్రమోటర్గా వ్యవహరించాడన్న ఆరోపణలు
- గురువారం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు
- PMLA చట్టం ప్రకారం 3–7 ఏళ్ల జైలు, భారీ జరిమానా అవకాశం
- గతంలో సురేష్ రైనా, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ తదితరులను కూడా విచారించిన అధికారులు
- అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు
- కేసు వాస్తవాలపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టి
01:04 PM (IST) • Sep 04
మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం – నిజామాబాద్ జిల్లా వాసులు ముగ్గురు మృతి
- పాలజ్ కర్ర వినాయకుడి దర్శనం చేసి వస్తూ జరిగిన దుర్ఘటన
- ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు – మూడు కార్లలో బయలుదేరిన 15 మంది భక్తులు
- చేకూరి బుల్లిరాజు (53), సునీత (48), వాణి (45) అక్కడికక్కడే దుర్మరణం
- డ్రైవర్ శేఖర్, ప్రయాణికురాలు నీలిమకు తీవ్ర గాయాలు – ఆసుపత్రికి తరలింపు
- మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోకర్ ఆసుపత్రికి తరలించారు
- ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
- క్షేమంగా వస్తారని ఎదురు చూసిన కుటుంబాలకు తీరని ఆవేదన
12:57 PM (IST) • Sep 04
Handloom Workers – 365 రోజులూ నేతన్నకు ఉపాధి – మంత్రి సవిత
- 365 రోజులూ నేతన్నకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు – మంత్రి సవిత
- ఆప్కో ద్వారా డోర్ డెలివరీ, ఈ-కామర్స్ ప్లాట్ఫాంలలో అమ్మకాలు ప్రారంభం
- అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్తో 40 ఆప్కో షోరూమ్ల అనుసంధానం
- పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలు, రెడీమేడ్ దుస్తులు ఆన్లైన్లో అందుబాటులోకి
- కొత్త డిజైన్లు: వధువరుల దుస్తులు, కలంకారీ, ఎంబ్రాయిడరీ చీరలు విక్రయానికి
- రూ.45 లక్షల విలువైన వస్త్రాలు తక్కువ సమయంలో అమ్ముడై విజయవంతం
- కోఆప్టెక్స్, టాటా తనేరియా, ఆదిత్య బిర్లా గ్రూప్తో మార్కెటింగ్ ఒప్పందాలు
- నేతన్నలకు శిక్షణతో పాటు ఆర్థిక భరోసా, చేనేత రంగానికి కొత్త ఊపు
11:37 AM (IST) • Sep 04
ఈరోజు బంగారం, వెండి ధరలు
- ఈరోజు బంగారం ధర ఉదయం ట్రేడింగ్లో 1% కంటే ఎక్కువగా తగ్గింది
- ఎంసిఎక్స్ బంగారం అక్టోబర్ కాంట్రాక్ట్ ₹1,05,861 (10 gm)
- ఎంసిఎక్స్ వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ ₹1,23,881 (kg)
- 20 ఏళ్లలో బంగారం 16 సార్లు పాజిటివ్ రిటర్న్స్, ఈ ఏడాది 31% పెరుగుదల
- వెండి ధరలు 2005తో పోలిస్తే 668% పెరుగుదల సాధించాయి
IBA రేట్లు (ఉదయం 9:13 గంటలకు):
- 24 క్యారెట్ బంగారం: ₹1,06,230 (10 gm)
- 22 క్యారెట్ బంగారం: ₹97,524 (10 gm)
- వెండి (999 ఫైన్): ₹1,23,670 (kg)
ప్రధాన నగరాల్లో ధరలు:
- ముంబై: బంగారం ₹1,06,030, వెండి ₹1,23,440
- ఢిల్లీ: బంగారం ₹1,05,790, వెండి ₹1,23,100
- కోల్కతా: బంగారం ₹1,05,850, వెండి ₹1,23,240
- బెంగళూరు: బంగారం ₹1,06,070, వెండి ₹1,23,500
- హైదరాబాద్: బంగారం ₹1,06,330, వెండి ₹1,23,810
- చెన్నై: బంగారం ₹1,06,470, వెండి ₹1,23,970