కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల తవ్వకాలో కీలక మలుపు
- కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతున్నది..
- ఆడపిల్లలు, బాలికలపై క్రూర అత్యాచారం.
- ధర్మస్థల నిందితులు త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబడే అవకాశం..
- డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో వర్షంలో అన్వేషణ కొనసాగింపు..
- నేత్రావతి నది పరివాహకంలో 13వ నెంబర్ సైట్ వద్ద తవ్వకాలు..
- భూమిలోపల మృతదేహాల అవశేషాల కోసం గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ వినియోగం.
- రత్నగిరి బెట్ట సమీపంలో కొత్త మట్టి పోసిన అనుమానంతో SIT నోటీసులు.
- 38 ఏళ్ల క్రితం విద్యార్థిని హత్యపై పునర్విచారణకు సోదరి విజ్ఞప్తి.
- 1995–2014 మధ్య వందల మహిళలు, విద్యార్థినుల మృతదేహాల ఖననం ఒప్పుకున్న మాజీ శానిటేషన్ కార్మికుడు.
- ఇప్పటిదాకా 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తి.
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి