శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు
పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్
నేటి బంగారం ధరలు
అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్
రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి
అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
ఈషా మూవీ రివ్యూ
‘దండోరా’ మూవీ రివ్యూ
ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు
పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్
నేటి బంగారం ధరలు
అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్
రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి
అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
ఈషా మూవీ రివ్యూ
‘దండోరా’ మూవీ రివ్యూ
ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు
పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్
నేటి బంగారం ధరలు
అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్
రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి
అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
ఈషా మూవీ రివ్యూ
‘దండోరా’ మూవీ రివ్యూ
ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు
పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్
నేటి బంగారం ధరలు
అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్
రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల
త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే
నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి
అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
ఈషా మూవీ రివ్యూ
‘దండోరా’ మూవీ రివ్యూ
ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం
Live Ended
Breaking News: నేటి తాజా వార్తలు 13-08-2025
Digital
|
07:03 PM (IST) • Aug 13
పాక్ పై భారత్ హెచ్చరికలు నిజమే.. ఆ దేశ ఆర్థిక కష్టాలు..
- ఐఎంఎఫ్ షరతుల్లో వైఫల్యం — పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీకి విధించిన ఐదు కీలక లక్ష్యాలలో మూడింటిని అందుకోలేకపోయింది
- 12.3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యం చేరుకోలేదు; రిటైలర్లపై పన్ను వేసే ‘తాజిర్ దోస్త్ పథకం’ విఫలం
- గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు 1.2 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయడంలో విఫలమయ్యాయి
- IMF నిధులను పాక్ సైనిక, ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించే ప్రమాదం ఉందని భారత్ ఎప్పటినుంచో హెచ్చరిక
- ఆర్థిక వ్యవస్థపై పాక్ సైన్యం ప్రభావం, విధానపరమైన లోపాలకు ప్రధాన కారణమని భారత్ వ్యాఖ్య
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి
06:58 PM (IST) • Aug 13
Red Alert For Telangana:అవసరమైతేనే తప్ప బయటకు రావద్దు..
- నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ–అతిభారీ వర్షాలకు రెడ్ అలర్ట్
- హైదరాబాద్, రంగారెడ్డిలో ప్రత్యేక హెచ్చరిక: అతిభారీ వర్ష సూచన
- కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, మంచిర్యాల తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- అవసరం అయితేనే బయటకు రండి; తక్కువ ప్రాంతాలు, చెరువుల దగ్గర జాగ్రత్త
- వర్షాలతో కుంటలు నిండుతున్నాయి; రైతులు పొలాల్లో పనులు వేగం చేశారు
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి
03:11 PM (IST) • Aug 13
కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల తవ్వకాలో కీలక మలుపు
- కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతున్నది..
- ఆడపిల్లలు, బాలికలపై క్రూర అత్యాచారం.
- ధర్మస్థల నిందితులు త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబడే అవకాశం..
- డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో వర్షంలో అన్వేషణ కొనసాగింపు..
- నేత్రావతి నది పరివాహకంలో 13వ నెంబర్ సైట్ వద్ద తవ్వకాలు..
- భూమిలోపల మృతదేహాల అవశేషాల కోసం గ్రౌండ్ పెనట్రేటింగ్ రేడార్ వినియోగం.
- రత్నగిరి బెట్ట సమీపంలో కొత్త మట్టి పోసిన అనుమానంతో SIT నోటీసులు.
- 38 ఏళ్ల క్రితం విద్యార్థిని హత్యపై పునర్విచారణకు సోదరి విజ్ఞప్తి.
- 1995–2014 మధ్య వందల మహిళలు, విద్యార్థినుల మృతదేహాల ఖననం ఒప్పుకున్న మాజీ శానిటేషన్ కార్మికుడు.
- ఇప్పటిదాకా 16 వేర్వేరు ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తి.
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి
02:44 PM (IST) • Aug 13
ఉస్మానియా ఆసుపత్రి గోషామహల్ స్టేడియానికి తరలింపు పై ప్రభుత్వానికి నోటీసులు
- హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రి తరలింపు పై హైకోర్టు నోటీసులు జారీ
- గోషామహల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి నిర్మాణంపై వివాదం తీవ్రం
- ప్రభుత్వంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు – విచారణకు హైకోర్టు తేదీ నిర్ణయం.
- ఆసుపత్రి తరలింపు పై ప్రజల అభిప్రాయాలు విభిన్నంగా వ్యక్తం.
- సెప్టెంబర్ 26కు తదుపరి విచారణ వాయిదా.
పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
12:41 PM (IST) • Aug 13
బాబోయ్ కర్రీపఫ్లో పాము పిల్ల
- నగరంలో బయట ఆహారం తినడమే భయంకరమైన పరిస్థితిగా మారుతోంది.
- తాజాగా సాయంత్రం పూట సరదాగా కర్రీ పఫ్ తిందామనుకున్న ఓ మహిళకు షాక్.
- కర్రీ పఫ్లో నాన్ వెజ్.. అది కూడా పాము పిల్ల రావడం.
- మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల టౌన్లో వెలుగు చూసిన దారుణ ఘటన.
- అయ్యంగార్ బేకరీలో కర్రీ పఫ్లో పాము పిల్ల కనుగొన్న శ్రీశైలమ్మ.
- బేకరీ యజమాని సమాధానం ఇవ్వకుండా షాపు మూసివేసి పరారైన ఘటన.
పూర్తి వివరాల కోసంఇక్కడ చూడండి