हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhrapradesh: రేషన్ వాహనాల రద్దుపై రోడ్డెక్కిన ఆపరేటర్లు

Sharanya
Andhrapradesh: రేషన్ వాహనాల రద్దుపై రోడ్డెక్కిన ఆపరేటర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకం కీలక పరిణామాన్ని ఎదుర్కొంది. ప్రజల చెంతకు నేరుగా రేషన్ సరుకులు చేర్చే ఈ పథకం కింద సుమారు 9600 వాహనాలు కొనుగోలు చేసి, ఆయా ప్రాంతాల్లో నియమించిన ఆపరేటర్ల ద్వారా సరఫరా చేయబడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా సమీక్షించి, ఈ ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం – ఏమిటి? ఎందుకు?

ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమ ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించడానికి, మరియు రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీ విధానం వల్ల వ్యయ భారం అధికమైందని వాహనాల నిర్వహణ, డ్రైవర్ల జీతాలు, ఇంధన ఖర్చులు ప్రభుత్వం భరించలేని స్థాయిలో ఉన్నాయని పాత విధానం కంటే రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేయడం ప్రభావవంతంగా ఉంటుందని ఈ క్రమంలో ఇంటింటికీ పంపిణీ విధానాన్ని నిలిపివేసి, ప్రజలు తమకు కేటాయించిన రేషన్ షాపుల వద్దే సరుకులు తీసుకునే విధంగా మార్పులు చేశారు.

వాహనాల రద్దుతో ప్రభావితమైన కుటుంబాలు

రేషన్ వాహనాలు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమలాపురంలో ఆపరేటర్లు చేపట్టిన ఆందోళనకు విపక్ష వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్ల నిరసనకు సంఘీభావం తెలిపారు. జగన్ సర్కార్ హయాంలో ప్రవేశపెట్టిన రేషన్ వాహనాల్ని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9600 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన విమర్శించారు.వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన రేషన్ వాహన ఆపరేటర్లకు అండగా ఉంటామని ప్రకటించారు.

ఆపరేటర్ల నిరసనలు – రోడ్డెక్కిన వాహనదారులు

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. రేషన్ ఇంటింటికీ అందించే వాహనాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆపరేటర్లు రోడ్డెక్కుతున్నారు. వివిధ జిల్లాలో ఈ మేరకు నిరసనలు చేపడుతున్నారు. ఇవాళ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రేషన్ వాహనాల ఆపరేటర్లు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. రేషన్ వాహనాల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

Read also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన అధికారులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

📢 For Advertisement Booking: 98481 12870