हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

YS Jagan Visit: రేపు జోగి రమేష్‌ కుటుంబానికి జగన్‌ పరామర్శ

Tejaswini Y
YS Jagan Visit: రేపు జోగి రమేష్‌ కుటుంబానికి జగన్‌ పరామర్శ

YS Jagan Visit: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 6న) ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో, వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.

Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం

YS Jagan Visit: Jagan to visit Jogi Ramesh's family tomorrow
YS Jagan Visit: Jagan to visit Jogi Ramesh’s family tomorrow

పర్యటన వివరాలు

షెడ్యూల్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు. నేరుగా ఇబ్రహీంపట్నం చేరుకుని జోగి రమేష్ నివాసానికి వెళ్తారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరిపిన దాడిలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు గాయపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఇప్పటికే వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధితులకు అండగా ఉండటంతో పాటు, రాష్ట్రంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులపై కూడా జగన్ ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870