Latest News: YS Jagan: బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్

Read Time:  1 min
Latest News: YS Jagan: బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్
FONT SIZE
GET APP

సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు Ys Jagan Mohan Reddy (YS Jagan) హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు, విమానాశ్రయానికి చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య జగన్ ను ఆయన వాహనంలో ఎక్కించారు.

Photos by s.sridhar

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.