हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Yogandhra 2025 : వన్ ఎర్త్ – వన్ హెల్త్ నినాదంతో యోగాంధ్ర

Sudheer
Yogandhra 2025 : వన్ ఎర్త్ – వన్ హెల్త్ నినాదంతో యోగాంధ్ర

విశాఖపట్నం(Vizag)లో యోగాంధ్ర-2025 వేడుకలు(Yogandhra 2025 ) వైభవంగా ప్రారంభం కానున్నాయి. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు యోగా మహాసభలకు 29 కిలోమీటర్ల పొడవునా 3.26 లక్షల మంది పాల్గొనేలా 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చారిత్రక కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపులోకి తీసుకువెళ్లే ప్రయత్నంగా నిలుస్తోంది.

యోగాపై దేశ ప్రజల ఆసక్తి పెరుగుతోంది

ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా 11% మంది ప్రతిరోజూ యోగా చేస్తామని, మరో 13% మంది అప్పుడప్పుడు చేస్తామని తెలిపారు. అయితే ఇంకా 75% మంది యోగాపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చైతన్య కార్యక్రమాలు, డిజిటల్ వేదికలు, పంచాయితీ పార్కులను యోగా పార్కులుగా అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టింది.

యోగాతో మానవాళికి శాంతి మార్గం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) యోగా ప్రాధాన్యాన్ని వివరిస్తూ, “ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, అశాంతి పెరిగిన వేళ యోగా మానవాళికి శాంతి మార్గాన్ని చూపుతుంది. ఇది పాజ్ బటన్ లాంటిది – మనల్ని ఆలోచింపజేస్తుంది, ఏకత్వాన్ని కలిగిస్తుంది,” అని అన్నారు. ఆయన ప్రతిపాదనపై 175 దేశాలు తక్కువ సమయంలోనే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మద్దతు తెలపడం గొప్ప విషయం అని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Read Also : Yoga Day 2025: గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870