ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్యూటర్(Women Empowerment) దీదీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో డ్వాక్రా మహిళలతో కూడిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డిజిటల్ సేవల ద్వారా ఉపాధి కల్పించనున్నారు.
Read Also: Tobacco Products: పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి
ఉచిత ల్యాప్టాప్లు, రుణ సాయం
ఎంపికైన డ్వాక్రా సభ్యురాలికి ఉచితంగా(Women Empowerment) నాలుగు ల్యాప్టాప్లు అందజేయనున్నారు. అలాగే సీఎస్సీ నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు కోసం సెర్ప్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పలు డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చేసి, రెండేళ్లపాటు ప్రతి నెల రూ.6 వేల చొప్పున ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. సీఎస్సీల నిర్వహణ కోసం డ్వాక్రా మహిళలకు డిజిటల్ శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో మరియు అనంతరం ప్రోత్సాహకాన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: