हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

మీము అధికారంలోకి రాగానే టీడీపీ భరతం పడతాం – పెద్దిరెడ్డి

Sudheer
మీము అధికారంలోకి రాగానే టీడీపీ భరతం పడతాం – పెద్దిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, తమ పార్టీ గెలిచిన వెంటనే టీడీపీకి గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కడప, రాయచోటి ప్రాంతాల్లో జరిగిన వైసీపీ సమన్వయ సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని, ఇదంతా చంద్రబాబు సహా టీడీపీ పెద్దల ప్రేరేపణతో జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, తాము అధికారం లోకి రాగానే దీన్ని ఖచ్చితంగా ప్రతిదాడులతో ఎదుర్కొంటామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, ఎవరూ భయపడవద్దని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధైర్యం ఇచ్చారు. గతంలో టీడీపీ చేసిన అన్యాయాలకు బదులు తీర్చుకునేందుకు సమయం వస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చూపిస్తున్న వేధింపులకు భయపడకుండా, పార్టీకి అండగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తమ హయాంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగిందని, కానీ టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందని, అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

సొంతింటి కల సాకారం.. ఉగాదికి ఏపీలో కొత్త ఇళ్ల పండుగ!

సొంతింటి కల సాకారం.. ఉగాదికి ఏపీలో కొత్త ఇళ్ల పండుగ!

వృద్ధతరం భారం కాదు.. హారమే!

వృద్ధతరం భారం కాదు.. హారమే!

తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజులు వర్షాలు?

తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజులు వర్షాలు?

బాలల సృజనాత్మకతకు గొడుగు పడదాం

బాలల సృజనాత్మకతకు గొడుగు పడదాం

ఏపీ – ఒడిశా సరిహద్దులో భారీ గంజాయి వేట
0:48

ఏపీ – ఒడిశా సరిహద్దులో భారీ గంజాయి వేట

📢 For Advertisement Booking: 98481 12870