हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Somireddy Chandramohan Reddy : లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని : సోమిరెడ్డి

Divya Vani M
Somireddy Chandramohan Reddy : లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని : సోమిరెడ్డి

గోదావరి జలాలను సముద్రంలో వృథాగా కలిసిపోనివ్వకుండా వినియోగించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సోమిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో కేవలం 200 టీఎంసీలను బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా వాడుకోవాలన్న ప్రతిపాదనపై తెలంగాణ నేతలు వ్యతిరేకించడం బాధాకరం, అన్నారు.ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఏం తప్పు మాట్లాడారని హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు?” అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Somireddy Chandramohan Reddy : లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని : సోమిరెడ్డి
Somireddy Chandramohan Reddy : లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని : సోమిరెడ్డి

గోదావరి జలాల వాటా స్పష్టమే

గోదావరి నికర జలాల్లో ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలను కూడా వినియోగించలేకపోతున్నాయి, అని చెప్పారు.బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా 7.42 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.58 లక్షల ఎకరాలకు స్థిరీకరణ కల్పించాలన్నది ఏపీ లక్ష్యం. అదనంగా, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు అందించనుంది.గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ మాటిచ్చారు. కానీ హరీశ్ రావు ఒక్క చుక్క నీరు ఇవ్వమంటూ మాట్లాడటం విచారకరం, అని సోమిరెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెప్పలేదని వ్యాఖ్య

“కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తెలంగాణ 450 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. అయినా ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇతర ప్రాజెక్టులపైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు, అని ఆయన తెలిపారు.తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏపీ ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదుల్లా చూడవద్దు. రాష్ట్రం విడిపోయినా బేధాలు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ నేతలకు విజ్ఞప్తి

“బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు సహకరించాలి. మిగులు జలాలతో కరవు రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్నదే మా లక్ష్యం. కేసీఆర్‌తో కలిసి మేము ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాం. స్నేహితులమయ్యాం. దయచేసి మమ్మల్ని ద్వేషించకండి, అని సోమిరెడ్డి కోరారు.కేసీఆర్ రతనాల సీమ చేస్తానని మాటిచ్చారు. కానీ హరీశ్ రావు ఒక్క చుక్క కూడా ఇవ్వమంటున్నారు. తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మంచి మనస్సు చేసుకుని మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ముగ్గురూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి, అని ఆయన పేర్కొన్నారు.

Read Also : Anam Ramanarayana Reddy : జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డ ఆనం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లండన్లో నాపై నిఘా పెట్టారు ! చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి సత్కారం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

No image

కోనసీమలో చమురు కుంపటి!

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

విన్నూతంగా భూ సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ క్లినిక్..

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

దుర్గమ్మ ఆలయ భక్తులకు కీలక ప్రకటన.. దర్శనాలు నిలిపివేత

📢 For Advertisement Booking: 98481 12870