हिन्दी | Epaper

Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Aanusha
Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాలలో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్

Weather: A low-pressure area has formed in the Bay of Bengal... there is a possibility of rain
Weather: A low-pressure area has formed in the Bay of Bengal… there is a possibility of rain

అంచనా

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని శ్రీలంక సమీపంలో మంగళవారం రోజున అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా, ఆ తర్వాత వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారుతుందంటున్న వాతావరణ శాఖ అధికారులు..

తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. (Weather) ఫలితంగా రాష్ట్రంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని చెప్తున్నారు. అయితే అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలను ఖండించిన అచ్చెన్నాయుడు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

జాహ్నవి పరిహారంలో యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన తల్లి

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

ఒడిశాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసింది: జగన్‌

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

వైసీపీ హయాంలో రాష్ట్రానికి భారీ నష్టం.. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు!

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

సచివాలయంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఐఏఎస్ జంట

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

చిన్నారి హత్య కేసులో నిందితుడి తల్లిపై కేసు!

చిన్నారి హత్య కేసులో నిందితుడి తల్లిపై కేసు!

కమనీయం గౌరీ శంకరుల కల్యాణం

కమనీయం గౌరీ శంకరుల కల్యాణం

📢 For Advertisement Booking: 98481 12870