📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

Author Icon By Tejaswini Y
Updated: February 3, 2026 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన విడదల రజనితో పాటు మరో 21 మంది నేతలపై పల్నాడు జిల్లా యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు.

Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

AP: Case registered against former YSRCP minister Vidadala Rajani

అసలేం జరిగిందంటే?

గత నెల 30న యడ్లపాడులోని ఒక దేవాలయంలో విడదల రజని తన అనుచరులతో కలిసి పర్యటించారు. తిరుమల లడ్డూ కల్తీ కాలేదని చెబుతూ, ఆలయ ప్రక్షాళన (శుద్ధి) చేయడానికి ఆమె ప్రయత్నించారు. అయితే, అదే సమయంలో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ముందస్తు అనుమతి లేదని..

ఎటువంటి అనుమతి లేకుండా ఆలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి సెక్షన్ల కింద విడదల రజని సహా 21 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేవలం విడదల రజని మాత్రమే కాకుండా, ఇటీవలే మరికొందరు మాజీ మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయి:

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ambati rambabu Andhra Pradesh politics ap police FIR on Vidadala Rajani jogi ramesh Palnadu News TDP vs YSRCP vidadala rajani YSRCP news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.