📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

VandeBharat: నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

Author Icon By Pooja
Updated: December 15, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోస్తా ఆంధ్రప్రదేశ్‌–తమిళనాడు మధ్య ప్రయాణికులకు శుభవార్త. డిసెంబర్ 15 నుంచి నర్సాపూర్‌–చెన్నై మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌(VandeBharat) పరుగులు తీయనుంది. ఇప్పటివరకు చెన్నై సెంట్రల్‌–విజయవాడ వరకు పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్‌ రైలును(Semi-high-speed train) గుడివాడ, భీమవరం మీదుగా నర్సాపూర్‌ వరకు విస్తరించారు. దీంతో ఏసీ సౌకర్యాలతో వేగవంతమైన ప్రయాణం కోరుకునే వారికి ఈ రైలు అందుబాటులోకి రానుంది.

Read Also:  Maggi Capsule: వైరల్ మ్యాగీ క్యాప్సూల్ వీడియోల వెనుక అసలు నిజం ఇదే!

The Narsapur-Chennai Vande Bharat train has been launched

9 గంటల్లో 655 కి.మీ ప్రయాణం..

ఈ వందే భారత్‌(VandeBharat) రైలు 655 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల 55 నిమిషాలు–9 గంటల్లో పూర్తి చేస్తుంది. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ సర్వీస్‌ నడుస్తుందని అధికారులు తెలిపారు. లాంఛన ప్రారంభోత్సవం అనంతరం డిసెంబర్ 17 నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

నర్సాపూర్‌–చెన్నై మార్గంలో ఇదే తొలి వందే భారత్ కావడంతో వాణిజ్య కార్యకలాపాలు, వ్యాపార ప్రయాణాలు, పర్యాటకం మరింత పెరుగుతాయని అంచనా. ఈ రైలు రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది.

రైలు షెడ్యూల్:

టికెట్ ధరలు:

ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో ఈ వందే భారత్‌ రైలు ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu NarsapurChennai SemiHighSpeedTrain

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.