Kakinada incident: పండగ రోజే విషాదం.. కోనేరులో పడి యువకుడు మృతి

Read Time:  1 min
Kakinada incident: పండగ రోజే విషాదం.. కోనేరులో పడి యువకుడు మృతి
FONT SIZE
GET APP

Kakinada incident: కాకినాడ జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ భీమేశ్వర ఆలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ పూట దైవ దర్శనం కోసం వచ్చిన కుటుంబంలో మరణం పెను విషాదాన్ని నింపింది.

Read also: AP Micro Irrigation Subsidy: వారికి 100 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు!

Tragedy on the Day of the Festival—Young Man Dies After Falling into Temple Tank

Tragedy on the Day of the Festival—Young Man Dies After Falling into Temple Tank

నిశ్చితార్థం జరిగిన నాలుగు రోజులకే ప్రమాదం

మృతుడు ప్రశాంత్ తన బంధువులతో కలిసి ఆలయానికి వచ్చాడు. కేవలం నాలుగు రోజుల క్రితమే అతనికి నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపారు.

నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ప్రశాంత్

ఆలయ కోనేరులో స్నానం చేసేందుకు దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లడంతో ప్రశాంత్ మరణించాడు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.