TTD Laddu Issue: ఎంతో విశిష్టత కలిగిన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం రసాయనాలతో తయారుచేసి వైయస్సార్సీపి హయాంలో ఆ పవిత్రతను అపవిత్రతగా మార్చారని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గిరడఅప్పలస్వామి విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
Read Also:Andhra Pradesh: కూటమి పాలనపై బొత్స సత్యనారాయణ ఫైర్
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రసాదంగా పంపిణీ చేస్తున్న లడ్డు(TTD Laddu Issue) రసాయనాలతో తయారుచేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని జనసేన బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలస్వామి అన్నారు. ఇదంతా వైయస్సార్సీపి హయాంలో జరిగిన మేము చేయలేదంటూ తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు దీనిపై మా ఉమ్మడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తును ప్రారంభిస్తుందని అన్నారు నిర్ధారణ చేస్తే అపోహలు పోతాయని ఆయన తెలియజేశారు. జనసేన నాయకులు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: