📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

TTD: శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ: 24 గంటల్లో సర్వదర్శనం

Author Icon By Tejaswini Y
Updated: January 24, 2026 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండ ప్రాంతం జనసంద్రంగా మారింది. తిరుమలలోని అన్ని క్యూకంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి.

Read Also: Festival Guidelines:రథ సప్తమి రోజున ఇవి చేయకండి!

TTD: Huge rush for Srivari darshan: All darshans in 24 hours

24 గంటల్లో సర్వదర్శనం

టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సుమారు 24 గంటల్లో సర్వదర్శనం(Sarva Darshan) కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. దర్శనాల నిర్వహణను సజావుగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇదే సమయంలో, శుక్రవారం ఒక్కరోజులోనే 69,726 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 27,832 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లకు చేరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Lord Venkateswara Sarva Darshan tirumala Tirumala crowd Tirumala Darshan Tirumala temple Tirupati Balaji TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.