📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD Ghee Case: కల్తీ నెయ్యి విచారణపై దినేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Tejaswini Y
Updated: March 3, 2026 • 10:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD Ghee Case: టిటిడి కల్తీ నెయ్యి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ విశ్రాంత సిఎస్ దినేశ్ కుమార్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు.

Read also: Kakinada Fire Accident: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!

తిరుపతి ఎస్వీ రెస్ట్ హౌస్ లో ఆయన తన కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు.ఆయనకు అసిస్టెంట్ గా టిటిడి సిబ్బందినీ కేటాయించారు. ఇప్పటికే ఉన్న నివేదికల ఆధారంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి అందజేస్తానని తెలిపారు. అపోహలు, ఊహా జనిత వార్తలు రాయెద్దని హితవు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dinesh Kumar Commission Tirumala Tirupati Devasthanams TTD Adulteration News TTD Ghee Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.