हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

News Telugu: TTD: తప్పుడు ప్రచారంతో విరాళాలు సేకరిస్తున్నారు: టీటీడీ

Rajitha
News Telugu: TTD: తప్పుడు ప్రచారంతో విరాళాలు సేకరిస్తున్నారు: టీటీడీ

TTD: విరాళాల పేరుతో జరుగుతున్న మోసాలు… భక్తులకు అప్రమత్తం కావాలని హెచ్చరిక
విరాళాల సేకరణ పేరుతో కొంతమంది సంస్థలు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నాయని టీటీడీ (TTD) హెచ్చరించింది. నిజమైన సమాచారాన్ని నమ్మి మాత్రమే విరాళాలు ఇవ్వాలని సూచించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపిన మేరకు, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ వంటి కొన్ని సంస్థలు తప్పుడు ప్రచారంతో విరాళాలు సేకరిస్తున్నాయని గుర్తించారని చెప్పారు. భక్తుల భక్తి, విశ్వాసాన్ని ఉపయోగించుకుంటూ అవాస్తవ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read also: Kalthi ghee: వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

Donations are being collected through false propaganda

TTD

నకిలీ ప్రకటనలకు మోసపోవద్దని

ఈ నెల 29న తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సంస్థలు ప్రచారం చేయడం పూర్తిగా తప్పు అని నాయుడు స్పష్టం చేశారు. భక్తులు ఈ తరహా నకిలీ ప్రకటనలకు మోసపోవద్దని, అనుమానాస్పద సంస్థలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు. విరాళాలు ఇవ్వడానికి ముందుగా అవి టీటీడీ అధికారిక వనరులకే సంబంధించినవని నిర్ధారించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మోసపూరిత చర్యలను గుర్తించి, వాటి ప్రభావం నుంచి దూరంగా ఉండాలని భక్తులకు సూచించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870