हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Train Accident: కదులుతున్న రైలులో ప్రమాదం..అప్రమత్తమైన ప్రయాణికులు

Sharanya
Train Accident: కదులుతున్న రైలులో ప్రమాదం..అప్రమత్తమైన ప్రయాణికులు

నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం ప్రయాణికులకు క్షణికంగా ప్రాణభయాన్ని కలిగించిన ఘటన చోటుచేసుకుంది. చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్‌ (12670) రైలులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలు, పొగలతో పరుగులు తీయిన ప్రయాణికులు

మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు (Cherlopalli Gate) సమీపంలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో, ఇంజిన్ వెనుక భాగంలోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ప్రయాణికులు అప్రమత్తమై, ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును నిలిపివేశారు. రైలు ఆగిన వెంటనే పలువురు ప్రయాణికులు వెంటనే రైలు దిగి భయంతో పరుగు తీశారు.

సాంకేతిక లోపమే కారణం

రైల్వే సిబ్బంది వివరాల ప్రకారం, బ్రేక్ బైండింగ్ (Brake binding) సమస్య కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే వారు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. అవసరమైన మరమ్మతులు చేసి, సుమారు అరగంట తర్వాత రైలును తిరిగి ప్రయాణానికి అనుమతించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/key-update-for-the-unemployed/andhra-pradesh/527671/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870