हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Train Accident: ఏపీలో రైలు ప్రమాదం ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

Tejaswini Y
Train Accident: ఏపీలో రైలు ప్రమాదం ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం(Train Accident) చోటుచేసుకుంది. రైలు ట్రాక్ దాటతుండగా వేగంగా వచ్చిన రైలు బలంగా ఢీకొట్టడంతో ఓ యువతి ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి పేరు పుండ్ల హవీలా షారోన్, ఆమె కొండాపురం మండలం సాయిపేట గ్రామానికి చెందినది. షారోన్ ప్రాంతంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నది.

Read Also: Raja Saab: ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… రిలీజ్ డేట్ ఫిక్స్!

  train accident
Engineering student dies in train accident in AP

ప్రమాదం విధంగా జరిగింది అంటే, షారోన్ రోజువారీలా తన కాలేజీకి వెళ్ళే మార్గంలో ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించగా, ఆ సమయంలో వేగంగా వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టింది. సంఘటన షారోన్ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం తీసుకుని పోస్టుమార్టం కోసం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షారోన్ ట్రాక్ దాటేటప్పుడు అప్రమత్తత లేకపోవడం కారణమా, లేదా రైలు రాకను గమనించలేకపోయిందా అనే కోణంలో పోలీసులు పరిశీలన చేపట్టారు. ఘటన స్థలానికి సహచర విద్యార్థులు, స్థానికులు తరలి రావడంతో విషాద వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు తమ సహచర విద్యార్థిని అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షారోన్ కుటుంబ సభ్యుల రోదనలతో అక్కడి పరిస్థితి మరింత దుఃఖకరంగా మారింది.

రైల్వే అధికారులు ప్రజలకు హెచ్చరిస్తూ, రైలు ట్రాక్ దాటేటప్పుడు అన్ని పాదచారులు మరియు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870