हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ కు స్వాగతం పలికిన ప్రజలు

Divya Vani M
Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ కు స్వాగతం పలికిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) బుధవారం మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గంలో పర్యటించారు. తాడేపల్లి పట్టణంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలతో ముఖాముఖి భేటీ అయ్యారు. తన స్వంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికీ తిరిగారు.తాడేపల్లిలోని పలు కాలనీల్లో గడిపిన లోకేశ్, ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి చర్యలు వివరించారు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. స్థానికుల ఆవేదనల్ని వినే క్రమంలో పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ కు స్వాగతం పలికిన ప్రజలు
Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ కు స్వాగతం పలికిన ప్రజలు

కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ పనులు పరిశీలన

తాడేపల్లి మండలం సీతానగరంలో రూ.295 కోట్ల వ్యయంతో నిర్మించబడుతున్న రిటైనింగ్ వాల్ పనులను మంత్రి నేరుగా పరిశీలించారు. వరదల సమయంలో ముంపునకు గురయ్యే ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ, ఈ నిర్మాణం వారికి శాశ్వత భద్రత కలిగించనుందని అన్నారు.లోతట్టు ప్రాంతాల్లో ప్రతి ఏడాది వచ్చే వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ గుర్తు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపడానికే రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణం పూర్తయితే మహానాడు కాలనీతోపాటు సీతానగరంలాంటి ప్రాంతాలకు రక్షణ లభిస్తుందని భరోసా ఇచ్చారు.

Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ కు స్వాగతం పలికిన ప్రజలు
Nara Lokesh : మంగళగిరిలో లోకేశ్ కు స్వాగతం పలికిన ప్రజలు

సోషల్ మీడియా ద్వారా స్పందన

తన పర్యటన అనంతరం లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఇంటింటికి వెళ్లి అభివృద్ధి వివరించాను. సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా” అని చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకం కావాలన్న ఆలోచనతో ఈ పర్యటనలు కొనసాగుతాయని తెలిపారు.

Read Also : Telugu movies piracy : 65 సినిమాలు పైరసీ చేసిన కీలక వ్యక్తి అరెస్ట్!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870