हिन्दी | Epaper
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Tirupati: టీటీడీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

Saritha
Tirupati: టీటీడీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

తిరుపతి మండలం పేరూరు గ్రామ పరిధిలో, టీటీడీ భూమిని పర్యాటక శాఖకు కేటాయించి, (Tirupati) దానిని ఒబెరాయ్‌ గ్రూప్‌కు చెందిన ‘స్వర’ హోటల్‌ నిర్మాణానికి ఇచ్చే విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ మరియు జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: AP: ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ

Tirupati: టీటీడీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

పిటిషనర్ అభ్యంతరాలు, హైకోర్టు తీర్పు

తిరుపతి క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, (Tirupati) భూమార్పిడి ఒప్పందం రద్దు చేయాలని, స్వర హోటల్స్‌ భూమి కేటాయింపు జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదిస్తూ, పర్యాటక శాఖకు టీటీడీ భూమి కేటాయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ తరుణంలో, టీటీడీ(TTD) తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా వాదనలు వినిపించారు. హైకోర్టు ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, భక్తుల కోసం చేపట్టాల్సిన ప్రాజెక్ట్‌ను టీటీడీ వేరే ప్రాంతానికి మార్చడం మాత్రమే భూమార్పిడి ఒప్పందాన్ని రద్దు చేయడానికి కారణం కాదు అని పేర్కొంది. అందువల్ల, ప్రజాహిత పిల్‌ను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పుతో టీటీడీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870