Tirupati chain snatching : తిరుపతి జిల్లా, తిరుపతి,ప్రభాతవార్త ప్రతినిధి సాఫ్ట్వేర్ ఉద్యోగి మెడలో గొలుసు చోరీ. 18 గ్రాముల బంగారు చైన్ తస్కరించిన చైన్స్ స్నాచర్. తిరుపతి రూరల్ పరిధిలోని చెర్లోపల్లి జూ పార్కు రోడ్డులో ఘటన.
ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగిన గుర్తు తెలియని వ్యక్తి. టాయిలెట్ వెళ్లాలంటూ మార్గమధ్యంలో ద్విచక్ర వాహనయజమానిని కోరిన చోరుడు. ద్విచక్ర వాహనాన్ని ఆపి కదిలే లోపే బాధితుడు మెడలో నుండి చైన్ లాక్కొని పరారైన నిందితుడు.
Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్
రిక్షా కాలనీ వైపు పరుగు తీసిన చోరుడుని వెంబడించిన ఫలితం శూన్యం. పేరూరు గ్రామానికి చెందిన బాధితుడు రఘునాథరెడ్డి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ ఎస్సై శ్రీరాములు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: