📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

News Telugu: Tirupati Accident: తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Author Icon By Rajitha
Updated: December 9, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు జిల్లాలో నగరి తడుకు పేట వద్ద రెండు కార్ల ఢీక్స్ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో రెండు వ్యక్తులు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ కార్మికులు, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించబడ్డారు. చనిపోయిన ఆలయ కార్మికులు శంకర, సంతానంగా గుర్తించారు. ఈ ప్రమాదం చెన్నై నుండి తిరుమల (Tirumala) వైపు వెళ్తున్న కారు, తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టకట్టిన కారణంగా జరిగింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read also: TTD: తిరుమల కల్తీ నెయ్యి కేసు: SIT కస్టడీకి ప్రధాన నిందితులు

Road accident in Tirupati district

తూర్పుగోదావరి జిల్లాలో మరో ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లాలో పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు దగ్గర ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తణుకు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందజేశారు. ఈ ప్రమాదం విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన కలిగించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chittoor latest news Padmavathi temple Road Accident Telugu News tirupati

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.