📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest news: Tirumala: వడ్డీకాసుల వెంకన్నకు వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం

Author Icon By Saritha
Updated: November 19, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : వడ్డీకాసుల వేంకటేశ్వర స్వామికి (Tirumala) ప్రియభక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతం బహుకరించారు. నీలోఫర్కేఫ్ యజమాని బాబురావు కుటుంబం గతంలో తిరుమలకు వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకున్న సమయంలో సాక్షాత్తు స్వామివారే తనకు యజ్ఞోపవీతం కావాలని కోరినట్లు మనసులో తోచింది.

Read also: ఏపీ ఆర్థిక స్థితి – కాగ్ నివేదిక వివరాలు

The owner of Nilofar Cafe presented a gold Yajnopaveet studded with diamonds.

భక్తుడి కోరికతో సమర్పించిన విరాళం

దీంతో దాదాపు కిలో బంగారం(Gold) కోటి రూపాయలు వజ్రాలతో తయారుచేయించిన ఈ అమూల్యమైన విరాళం యజ్ఞోపవీతాన్ని (Tirumala) బాబురావు కుటుంబం టిటిడికి అందజేసింది. గతంలో దర్శనానికి వచ్చినపుడు స్వామివారు అడగటం తన భక్తితో ఆ దేవునికి ఇప్పు డు సమర్పించుకోవడం జరిగిందని దాత తెలిపారు. ఆలయ అధికారులు ఈ విరాళాన్ని అందుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Devotional Offering Golden Yajnopavita Lord Venkateswara Temple Donation tirumala TTD Vaddikasula Venkanna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.