📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Tirumala: డ్రోన్ పైన క్లారిటీ ఇచ్చిన టీటీడీ..

Author Icon By Rajitha
Updated: December 5, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల (TTD) పవిత్ర క్షేత్రంలో డ్రోన్ సంచారం మరోసారి హంగామా సృష్టించింది. శుక్రవారం శిలాతోరణం ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగరేయడం భక్తుల దృష్టికి పడడంతో వెంటనే టీటీడీ విజిలెన్స్‌కు సమాచారం వెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది నిమిషాల్లో అక్కడికి చేరుకుని ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Read also: Chandrababu: పార్వతీపురం పీటీఎంలో సీఎం విద్యా మార్పులకు నాంది

TTD gives clarity on drone

డ్రోన్ ఎగరేసిన వారు ఇస్కాన్‌కు చెందిన

తర్వాత టీటీడీ అధికారుల నుండి స్పష్టత వచ్చింది. డ్రోన్ ఎగరేసిన వారు ఇస్కాన్‌కు చెందిన సులక్షణ దాస్, అర్జున్ దాస్ అని వెల్లడించింది. ఫారెస్ట్ మరియు విజిలెన్స్ సిబ్బంది వారిని గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించారని టీటీడీ అధికారిక సమాచారం తెలిపింది. డ్రోన్‌లో రికార్డ్ అయిన విజువల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పింది.

ఇక మరోవైపు శ్రీవారి దర్శనాలపై ముఖ్య గమనికను టీటీడీ ప్రకటించింది. డిసెంబర్–జనవరి నెలల్లో జరిగే పర్వదినాల దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని తేదీల్లో రద్దు చేసింది.
డిసెంబర్ 23, 29 తేదీలతో పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు కూడా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అలాగే రథసప్తమి (జనవరి 25) రోజున కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

drone-incident latest news Telugu News tirumala ttd-alert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.