📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: Tirumala: వసతి, క్యూ లైన్ కష్టాలకు చెక్..

Author Icon By Sushmitha
Updated: October 30, 2025 • 3:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: తిరుమల(Tirumala) శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ పాలక మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నెలఖారులో రానున్న వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా, ఇప్పటివరకు నిర్వహిస్తున్న విధంగానే పది రోజుల పాటు వైకుంఠ(Vaikuntha) ద్వార దర్శనాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.

Read Also: Pawan Kalyan: పంటపొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

గదులు, ఎస్‌ఎస్‌డీ క్యూలైన్ల విస్తరణ

భక్తులకు సంబంధించిన వసతి గదుల విషయంలోనూ బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. తిరుమలలోని గదుల టారీఫ్‌లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, జీఎస్టీ తగ్గింపు ద్వారా భక్తులపై భారం తగ్గనుంది.

సర్వదర్శనం క్యూలైన్ల విస్తరణ, ఇతర నిర్ణయాలు

వైకుంఠ ద్వార దర్శనం ఎన్ని రోజులు కొనసాగనుంది?

డిసెంబర్ నెలఖారులో రానున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు కొనసాగించాలని నిర్ణయించారు.

ఎస్‌ఎస్‌డీ టోకెన్ల ప్రాంతంలో టీటీడీ ఎలాంటి మార్పులు చేస్తోంది?

ఎంబీసీ ప్రాంతంలో క్యూలైన్ల ప్రవేశమార్గాన్ని విస్తరించి, నాలుగు వేల మంది భక్తులు కూర్చునేలా కొత్త షెడ్లు నిర్మించనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu queue lines expansion SSD tokens Telugu News Today Tirumala Darshan TTD TTD board meeting. Vaikuntha Ekadasi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.