📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్

Tirumala: మొదటిఘాట్లో ఎలుగుబంటి హల్చల్

Author Icon By Ramya
Updated: July 21, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల (Tirumala) నుండి తిరుపతికి దిగే మొదటిఘాట్లో ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఎలుగు బంటి సంచారంతో భక్తులు భయపడ్డారు. వినాయకుని గుడి దాటిన తరువాత అటవీప్రాం తంలోనుండి ఎలుగేబంటి (Bear) ఘాట్రోడ్డు పైకి చేరింది. ఆ సమయంలో (Tirumala) తిరుపతికి దిగుతున్న వాహనదారులు గమనించారు. వాహనాల లైటింగ్కు, శబ్దాలకు ఎలుగుబంటి మళ్ళీ అడవిలోకి వెళ్ళింది. అయితే ఘాట్లో ఎలుగు బంటి సంచారంతో ఇప్పుడు భక్తులు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. మూడేళ్ళక్రిందట తిరుమలలోనే ఎలుగుబంటి సంచారం ఉం డేది. అంతేగాక శ్రీవారిమెట్టు మార్గంలోనూ ఎలుగుబంటి భక్తులకు కనిపించింది. అప్పట్లోనే పట్టివేతకు బోన్లు ఏర్పాటుచేశారు. రెండేళ్ళుగా ఎలుగుబంట్ల సంచారం లేదు. ఆదివారం రాత్రి మళ్ళీ మొదటిఘాట్లో ఎలుగుబంటి సంచరిం చడంతో భక్తుల్లో భయం పట్టుకుంది.

తిరుమల పాత పేరు ఏమిటి?

తిరుమల పాత పేరు వెంగడం లేదా తిరువెంగడమ్. ఆలయం ఉన్న కొండను వెంగడం కొండలు అని కూడా పిలుస్తారు. అదనంగా, 13వ శతాబ్దపు ఆచార్య-హృదయంలో తిరుమలను పుష్ప-మండపం అని పిలుస్తారు.

తిరుమల యజమాని ఎవరు?

తిరుమల వెంకటేశ్వర ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యాజమాన్యంలో ఉంది మరియు నిర్వహించబడుతుంది. TTD అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే ఒక స్వతంత్ర ట్రస్ట్. TTD అధిపతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Tirumala: 29న మలివిడత గరుడసేవ

Bear Sighting Breaking News Devotee Safety First Ghat Forest Wildlife latest news Telugu News tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.