📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu News: Accident-కారును ఢీకొన్న టిప్పర్ లారీ.. ఏడుగురు దుర్మరణం

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలే. వీటిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. మితిమీరిన వేగం, తాగినమైకంలో డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్తో నే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నెల్లూరులో(Nellore) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవి తగ్గడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలోని సంగం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

సంగం మండలం వద్ద ప్రమాదం

సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీకొట్టి కొంతదూరంవరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే మరణించారు. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో ప్రమాదస్థాయిని పెంచింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే (On the spot)దుర్మణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే మృతుల వివరాలు సేకరిస్తుంది, మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది.

ఎంతమంది మృతి చెందారు?
కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో చిన్నారి ఉన్నారా?
అవును, మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-as-a-wireless-city-cm-revanth-reviews/breaking-news/549115/

AP Breaking News Breaking News in Telugu car accident Child Death Latest News in Telugu National Highway Accident road safety Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.