📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

YS Jagan : జ‌గ‌న్, నెల్లూరు ప‌ర్య‌ట‌న‌పై మూడు కేసులు న‌మోదు

Author Icon By Divya Vani M
Updated: August 1, 2025 • 8:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ (YS Jagan) ఇటీవల నెల్లూరు పర్యటనలో ఉద్రిక్తత (Tension during Nellore visit) చోటుచేసుకుంది. ఈ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.మాజీ మంత్రి ప్రసన్న ఇంటికి వెళ్లే రోడ్డుపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వాటిని లాగి పడేశారు. ఆ సమయంలో వారు పరుగులు తీశారు. ఈ గందరగోళంలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య బారికేడ్ కింద పడి చేయి విరిగింది.

YS Jagan : జ‌గ‌న్ నెల్లూరు ప‌ర్య‌ట‌న‌పై మూడు కేసులు న‌మోదు

పలువురిపై కేసులు

ఈ ఘటనపై పోలీసులు మాజీ మంత్రి ప్రసన్న, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ తదితరులపై కేసులు నమోదు చేశారు. బారికేడ్లు కూల్చడమే కాకుండా, ఈ సంఘటనలో చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నారు.జగన్‌ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై ధర్నా చేశారు. దీని వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సహా పలువురి పేర్లు ఉన్నాయి.

బైక్ ర్యాలీపై మరో కేసు

నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు బైక్ ర్యాలీ కూడా చేపట్టారు. దీనిపై దర్గామిట్ట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పర్యటనలో అనేక మార్గదర్శకాలు పాటించకపోవడం వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.పర్యటనలో చోటుచేసుకున్న ఈ సంఘటనలపై పోలీసులు వేగంగా స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read Also : Supreme Court : సినీ నటుడు మోహ‌న్ బాబు, మంచు విష్ణుల‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట‌

bike rally case case against Prasanna cases against YSRCP leaders Jagan's Nellore visit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.