हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Nara lokesh : ఓటమి బాధ తనలో కసిని పెంచింది – లోకేష్

Sudheer
Nara lokesh : ఓటమి బాధ తనలో కసిని పెంచింది – లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి తనలో కొత్త ఉత్సాహాన్ని, కసిని పెంచిందన్నారు. అదే ప్రేరణతో 2024 ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించామన్నారు. నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలోని ఓటమి బాధను ఉత్సాహంగా మార్చుకుని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

విద్యాశాఖను స్వీకరించడం వెనుక ఉద్దేశం

లోకేష్ మాట్లాడుతూ, జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడం తనకు నచ్చే విషయం అని, అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్పించిన విద్యాశాఖ బాధ్యతను స్వీకరించానన్నారు. విద్య రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు దీని తొలి అడుగులు అని తెలిపారు. పాఠశాలల్లో ఆధునిక తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, టాయిలెట్లు, మల్టీ మీడియా సామాగ్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

పేదరిక నిర్మూలనకే P4 లక్ష్యం

లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మంచి సదుపాయాలు కల్పించాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు. తండ్రి చంద్రబాబు రూపొందించిన P4 (P4)మిషన్‌ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించిన లోకేష్, వారికి మరింత ఉత్తమమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

Read Also : APSRTC : లగ్జరీ బస్సు టికెట్‌ ధరకే ఏసీ బస్సులో వెళ్లొచ్చు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870