हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: Nuzvidu-Kaikaluru: మరోసారి తెర మీదకు నూజివీడు, కైకలూరు విలీన అంశం

Anusha
Latest News: Nuzvidu-Kaikaluru: మరోసారి తెర మీదకు నూజివీడు, కైకలూరు విలీన అంశం

గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన పునరాలోచనకు వస్తోంది. ఈక్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం.. మంత్రివర్గ ఉప కమిటీ (Sub-committee) ని నియమించింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించింది.

Read Also: Bapatla Railway Station: 21 కేజీల గంజాయి స్వాధీనం నిందితుడు అరెస్ట్

దీంతో కృష్ణా జిల్లాలోని నూజివీడు , కైకలూరు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి. అయితే నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్‌టీఆర్‌ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా (Krishna District) లో కలపాలంటూ ఆ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

తాజాగా మరో సారి ఈ రెండు ప్రాంతల విలీన ప్రతిపాదన అంశం తెర మీదకు వచ్చింది.ప్రస్తుతం నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను.. ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాలో విలీనం చేసే అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల ప్రజలతో పాటు ఆయ సంఘాలతో సంప్రదించి అభిప్రాయాలు సేకరించారు.

Nuzvidu-Kaikaluru
Nuzvidu-Kaikaluru

ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు

దీని కన్నా ముందే తమను కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో కలపాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.జిల్లాల విభజనకు పూర్వం ఈ రెండు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేవి. నూజివీడు విజయవాడకు చాలా దగ్గర.

దీంతో ఆ ప్రాంత వాసులు.. చదువు, వాణిజ్యం, ఉద్యోగాల నిమిత్తం విజయవాడ నగరానికి వెళ్తారు. అయితే విభజన తర్వాత తమకు ఏలూరు జిల్లా అనుకూలంగా లేదని.. ఎన్టీఆర్‌లో కలపాలని ప్రజలు కోరినట్లుగా తెలిసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870