📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది

Author Icon By Uday Kumar
Updated: March 5, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంపిహెచ్ఎల తొలగింపుపై మండలిలో ప్రశ్న – మంత్రి సమాధానం

సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది

అమరావతి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఒప్పంద ప్రాతిపదికపై నియమించిన ఎంపిహెచ్ఎ (Male) పారామెడికల్ సిబ్బంది తొలగింపు వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి వ్యవహరిస్తుంది అని వైద్య ఆరోగ్యశాఖ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు పాలవలస విక్రాంత్, ఇసాక్ భాషా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల ప్రాముఖ్యత

ఎంపిహెచ్ఎల తొలగింపుపై మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లు గత కొన్ని దశాబ్దాలుగా వైద్య ఆరోగ్యశాఖలో సేవలందిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని మంత్రి తెలిపారు. వీరి విషయంలో ప్రభుత్వం సానుకూల వైఖరి అనుసరిస్తోందని ఆయన వివరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను ఇటీవల తీసుకెళ్లినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని మంత్రి పునరుద్ఘాటించారు.

కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తొలగింపులు

ఇటీవల కొంతమంది ఒప్పంద ఉద్యోగులను తొలగించడంపై మంత్రి స్పందిస్తూ, గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్య గత రెండున్నర దశాబ్దాలుగా నడుస్తోందని తెలిపారు.

నియామక ప్రక్రియ – చరిత్ర & కోర్టు కేసులు

తొలగింపులు మరియు తిరిగి నియామకాలు

ప్రభుత్వం భవిష్యత్ దిశ

ప్రస్తుతం ప్రభుత్వం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే విధంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ, న్యాయ పరిమితులకు లోబడి మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు వివరించారు.

Amaravati AndhraPradesh Breaking News in Telugu Google news Google News in Telugu HealthMinister Latest News in Telugu Paper Telugu News Supreme Court Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.