📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: CS Vijayanand-రూ. 65వేల కోట్లతో కంప్రస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు

Author Icon By Pooja
Updated: September 6, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CS Vijayanand: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విజయవాడలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిలయన్స్ ఆధ్వర్యంలో రూ.65 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (Biogas) ప్లాంట్లకు అవసరమైన భూములను త్వరగా అప్పగించాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. మొదటి దశలో 9 జిల్లాల్లో గుర్తించిన 2.34 లక్షల ఎకరాల భూమిని వెంటనే అప్పగించాలని కలెక్టర్లను కోరారు.

వర్షపు నీటి సంరక్షణపై ఆదేశాలు

ఈ సమావేశంలో వర్షపు నీటి సంరక్షణ,(Water conservation) భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై కూడా సిఎస్ సమీక్షించారు. వృధాగా పోతున్న వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని అన్ని చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. యూరియా, పరిశ్రమలు, గురుకులాలు, కెజిబివిలు, స్వచ్ఛాంధ్ర అవార్డులు, పిఎం కుసుమ్ వంటి ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

రిలయన్స్ సంస్థ ఎన్ని జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది?

మొదటి దశలో 9 జిల్లాల్లో రిలయన్స్ ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమిని కేటాయించనుంది?

మొదటి దశ కింద 2.34 లక్షల ఎకరాల భూమిని రిలయన్స్ సంస్థకు అప్పగించనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/hyderabad-ganesh-festivals-heavy-rain-for-traders/telangana/542267/

Compressed Bio Gas Plants CS Vijayanand Google News in Telugu land allotment Latest News in Telugu Reliance Telugu News Today water conservation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.