📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

News Telugu: Telangana Employees: ఏపీ నుండి సొంత రాష్ట్రానికి 58 మంది తెలంగాణ ఉద్యోగులు

Author Icon By Rajitha
Updated: October 31, 2025 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందిన ఉద్యోగుల్లో 58 మందిని వారి స్వరాష్ట్రానికి పంపుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ప్రధానంగా క్లాస్-3, క్లాస్-4 స్థాయి ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన షరతులకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపి, ఈ బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read also: AP Crime: మైనర్ బాలికపై లైంగిక దాడి – టీచర్ అరెస్టు

Telangana Employees

Telangana Employees: రాష్ట్ర విభజన సమయంలో కేటాయింపు ప్రక్రియలో కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వంలో కొనసాగారు. అయితే, వారిలో చాలామంది తమ స్వరాష్ట్రం తెలంగాణలోనే సేవలు కొనసాగించాలని కోరుతూ పలు మార్లు విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వం వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ సర్కార్‌తో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 58 మందిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు 698 మంది తెలంగాణ ఉద్యోగులను కూడా ఏపీ ప్రభుత్వం తిరిగి పంపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో మిగిలిన ఉద్యోగులు కూడా త్వరలోనే తెలంగాణ సర్వీసులో చేరనున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Employees government latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.