📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Srikakulam: దేవాదాయ శాఖ స్పందన – ప్రైవేటు ఆలయమని స్పష్టం

Author Icon By Pooja
Updated: November 1, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం జిల్లా(Srikakulam) కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో బాధాకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ(Andhra Pradesh Endowments Department) అధికారికంగా స్పందించింది.

Read Also: Srikakulam Stampede:దుర్ఘటనపై మోదీ సంతాపం – మృతుల కుటుంబాలకు పరిహారం

దేవాదాయ శాఖ ప్రకారం, కాశీబుగ్గ వేంకటేశ్వర(Srikakulam) ఆలయం పూర్తిగా ప్రైవేట్ దేవాలయం అని, అది ప్రభుత్వ నియంత్రణలో లేదని పేర్కొంది. ఆలయ నిర్వాహకులు ఈ వేడుక లేదా ఉత్సవం గురించి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. అలాగే, నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగింది” అని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. భక్తుల రద్దీని అంచనా వేయడంలో లోపం జరిగిందని, భద్రతా ఏర్పాట్లు తగిన స్థాయిలో లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.

ఇక ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు, పోలీసులు సంయుక్త విచారణ ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

APNews KasibuggaTemple Latest News in Telugu TempleStampede Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.