📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Telugu News: South Central Railway: యధాతధంగా విజయవాడ రైలు రాకపోకలు

Author Icon By Sushmitha
Updated: December 12, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ డివిజన్ రైలు ప్రయాణికులకు ఇది శుభవార్త. చెన్నై సెంట్రల్ మార్గంలో మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు డబ్లింగ్ (రెండు లైన్లు) లో ఉన్న ఈ మార్గం అత్యంత రద్దీగా ఉండటంతో, రాకపోకలకు ఆటంకాలు తగ్గించడానికి దీన్ని అప్‌గ్రేడ్ చేసి, మూడో రైల్వే లైన్‌ను నిర్మించారు. ఈ కొత్త ట్రాక్‌ను ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) అధికారులు వెల్లడించారు.

Read Also: CM Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

South Central Railway Vijayawada train services as usual

దక్షిణ మధ్య రైల్వే సామర్థ్యం పెంపుపై దృష్టి

దక్షిణ మధ్య రైల్వే తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు కొత్త రైల్వే మార్గాలు, డబ్లింగ్/ట్రిప్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ జోన్ దేశంలోనే అత్యంత ఆదాయం అందుతున్న జోన్లలో ఒకటి. ఉత్తరం-దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసే పలు రద్దీ ట్రాక్‌లు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. వాటిలో విజయవాడ-చెన్నై సెంట్రల్ మార్గం ఒకటి, దీనిపై నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతంలో గ్రాండ్ ట్రంక్ రూట్‌లో ఉన్న విజయవాడ-గూడూరు సెక్షన్ అత్యంత కీలకం. ఉత్తర, తూర్పు రాష్ట్రాలను దక్షిణాదిని కనెక్ట్ చేయడంలో ఇది వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల రద్దీ పెరగడంతో ఈ మార్గంపై ఒత్తిడి తగ్గించడానికి, 2015-16లో విజయవాడ-గూడూరు మూడో లైన్ ప్రాజెక్టు మంజూరైంది. ఇది 288 కిలోమీటర్ల పొడవు గల ప్రాజెక్ట్. సుమారు ₹3,246 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఈ పనులు చేపట్టింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా బాపట్ల-చుండూరు మధ్య 32 కిలోమీటర్ల రైల్వే సెక్షన్‌ను ఇదివరకే విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా 281 కిలోమీటర్ల మేర విజయవాడ-గూడూరు సెక్షన్‌లో మూడో లైన్‌ను ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. సూర్యారెడ్డిపాలెం-చుండూరు మధ్య ఇప్పటికే 106 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా మూడో లైన్ మరియు విద్యుదీకరణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

2015-16 project sanction 288 km length Chennai Central route Google News in Telugu Grand Trunk Route Latest News in Telugu South Central Railway (SCR) Telugu News Today third railway line tripling and electrification Vijayawada Gudur section Vijayawada railway division

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.