हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

ఏపీలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి – రఘురామ

Sudheer
ఏపీలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి – రఘురామ

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు భారీగా తగ్గడం రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. గత సీజన్‌లో క్వింటాల్ రూ.21,000 వరకు ఉన్న మిర్చి ధర ఇప్పడు రూ.13,000 వరకు పడిపోవడం కలవరం రేపుతోంది. డిమాండ్ తగ్గడంతో కొనుగోలు తగ్గిపోయిందని, మద్దతు ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు నష్టపోకుండా వారికి రక్షణ కల్పించేందుకు ఏపీలో ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు (RRR) కేంద్రాన్ని కోరారు.

RRRmirchi

మిర్చి బోర్డు అవసరమేంటీ?


ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతి పెద్ద మిర్చి ఉత్పత్తిదారులలో ఒకటి. గుంటూరు మిర్చి మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుపొందింది. అయితే, మిర్చి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండటంతో రైతులకు స్థిరమైన ఆదాయం అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు సరైన మద్దతు ధర, ప్రణాళికాబద్ధమైన మార్కెటింగ్‌, ఎగుమతుల విధానాలు లభించనున్నాయి. ఇతర పంటలకు ఉన్న బోర్డుల మాదిరిగా మిర్చికి కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేస్తే, రైతులకు మేలు జరుగుతుందని RRR అభిప్రాయపడ్డారు.

రైతుల భవిష్యత్ & ప్రభుత్వ చర్యలు


ఈ సమస్యపై రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. మిర్చి ధరలు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మిర్చి బోర్డు ఏర్పాటు అవసరమని RRR స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మిర్చి రైతులకు ఆర్థిక సాయం, న్యాయమైన మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870