📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Sankranthi: ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Author Icon By Pooja
Updated: December 30, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంక్రాంతి(Sankranthi) పండుగ వేళ సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా వాహనదారులు చెల్లించాల్సిన టోల్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం.

Read Also: TTD: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి…

Sankranthi: Good news for travelers: The Telangana government is bearing the toll charges.

ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యం

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అలాగే తెలంగాణలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పండుగ(Sankranthi) సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఏర్పడే భారీ ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు, ఐదు నుంచి ఏడు రోజుల పాటు టోల్ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

ఈ ప్రతిపాదనకు కేంద్రం నుంచి అనుమతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో పండుగ ప్రయాణ ఖర్చులు కొంత మేర తగ్గనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణాలు సాఫీగా సాగడంతో పాటు, టోల్ ప్లాజాల వద్ద అనవసర ఆలస్యాలు తగ్గే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

FestivalTravel Google News in Telugu Latest News in Telugu TelanganaGovernment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.