📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Roja: మామిడి రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు

Author Icon By Saritha
Updated: November 21, 2025 • 6:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు. మామిడి(Roja) రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రభుత్వానికి ప్రజలు ఆశించిన సహాయం కోసం చేస్తున్న పర్యటన ఫలితంగా 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తరలించారు. ప్రభుత్వం మాత్రం తన హామీ నిలబెట్టుకోలేకపోయింది అని రోజా అన్నారు.

Read also: టాటా డిజిటల్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత

Former Minister Roja has strongly criticized the coalition government.

రైతులకు కనీసం ఇచ్చిన వాగ్దానం కూడా నిలబెట్టలేకపోయాయి

ప్రభుత్వం మామిడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలు కిలోకు రూ.8 చెల్లించాల్సి ఉంది, కానీ వాటి కంటే చాలా తక్కువ ధరలు చెల్లించబడుతున్నాయి. ఫ్యాక్టరీలు మిగిలిన రూ.360 కోట్లు ఇప్పించకపోవడం వల్ల రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని రోజా(Roja) వివరించారు.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులకు రూ.360 కోట్లను ఇప్పించాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh farmers factory payments to farmers Farmers Protests Mango Farmers Issues Roja criticism Telangana government failure YSRCP leader Roja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.