📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: Rain Alert: తుఫాను ఎఫెక్ట్.. విశాఖలో వర్ష బీభత్సం

Author Icon By Rajitha
Updated: October 27, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం (vishakapatnam) నగరంలో వర్షం దంచికొడుతుండటంతో రోడ్లు జలమయంగా మారాయి. బలమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడగా, విద్యుత్ సరఫరా కొన్నిచోట్ల అంతరాయం కలిగింది. తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం తడవుతో పాటు గాలులు కూడా వేగంగా వీయడంతో ప్రజలు బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్నారు.

Read also: Air Pollution: వాయు కాలుష్యంతో భారత్ లో మసకబారుతున్న సూర్యుడు

Rain Alert: తుఫాను ఎఫెక్ట్.. విశాఖలో వర్ష బీభత్సం

వాతావరణ (weather) శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మొంథా తుఫాను తీరం వైపు క్రమంగా చేరుకుంటోంది. దీంతో రాబోయే గంటల్లో వర్షాల తీవ్రత (Rain Alert) మరింత పెరగవచ్చని హెచ్చరించింది. తుఫాను భీకరత దృష్ట్యా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు ఇప్పటికే సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు.

మొంథా తుఫాను ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంది?
ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో వర్షాలు తీవ్రంగా ఉన్నాయి.

ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి?
నెల్లూరు, తిరుపతి, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP News cyclone alert latest news montha cyclone Telugu News Weather Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.