हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Telugu News: Raghuramakrishna Raju-జగన్ కు శాసనసభా చట్టాలు తెలియవా?

Pooja
Telugu News: Raghuramakrishna Raju-జగన్ కు శాసనసభా చట్టాలు తెలియవా?

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శాసనసభా చట్టాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రంగా విమర్శించారు. గతంలో జగన్ ఎంపీగా, ఐదేళ్లు ప్రతిపక్షనాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు అసెంబ్లీ రూల్స్(Assembly Rules) తెలియకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రశ్నించారు.

రఘురామకృష్ణరాజు ప్రకారం, భారత రాజ్యాంగంలోని 190(4) ప్రకారం ఎవరైనా సభ్యులు లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాకపోతే శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు అవుతారని స్పష్టంగా ఉంది. ఇది జగన్కు తెలియదా అని ఆయన నిలదీశారు.

Raghuramakrishna Raju

అసెంబ్లీ రూల్స్ నెట్‌లో అందుబాటులో ఉంటాయని, జగన్ వాటిని పరిశీలించాలని రఘురామకృష్ణరాజు సూచించారు. వైసీపీ అధ్యక్షులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు ఈ రూల్స్‌ని చూసుకుంటే ఎవరూ ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారనేది స్పష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షానికి(opposition) అసెంబ్లీలో సమయం కేటాయించడం ఆయా పార్టీల బలం ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ క్వశ్చన్ అవర్‌లో వైసీపీ సభ్యులకు రెండు ప్రశ్నలు కేటాయించబడుతున్నాయని తెలిపారు. అయితే, వైసీపీ సభ్యులు సభలో ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వ కాలంలో ఏపీ అసెంబ్లీ 68-69 రోజులు మించి ఎందుకు జరగలేదని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

రఘురామకృష్ణరాజు జగన్ పై ఎందుకు విమర్శలు చేశారు?
జగన్ శాసనసభా చట్టాలు, రూల్స్ తెలియనట్లు వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగంలోని 190(4) ప్రకారం ఏముంది?
ఎవరైనా లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాకపోతే శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు అవుతారని చెబుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-nara-lokesh-%e0%b0%9c%e0%b1%80%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-2-0%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95/andhra-pradesh/551637/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన
0:34

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

📢 For Advertisement Booking: 98481 12870