हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Telugu News: Raghuramakrishna Raju-జగన్ కు శాసనసభా చట్టాలు తెలియవా?

Pooja
Telugu News: Raghuramakrishna Raju-జగన్ కు శాసనసభా చట్టాలు తెలియవా?

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శాసనసభా చట్టాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రంగా విమర్శించారు. గతంలో జగన్ ఎంపీగా, ఐదేళ్లు ప్రతిపక్షనాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు అసెంబ్లీ రూల్స్(Assembly Rules) తెలియకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రశ్నించారు.

రఘురామకృష్ణరాజు ప్రకారం, భారత రాజ్యాంగంలోని 190(4) ప్రకారం ఎవరైనా సభ్యులు లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాకపోతే శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు అవుతారని స్పష్టంగా ఉంది. ఇది జగన్కు తెలియదా అని ఆయన నిలదీశారు.

Raghuramakrishna Raju

అసెంబ్లీ రూల్స్ నెట్‌లో అందుబాటులో ఉంటాయని, జగన్ వాటిని పరిశీలించాలని రఘురామకృష్ణరాజు సూచించారు. వైసీపీ అధ్యక్షులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు ఈ రూల్స్‌ని చూసుకుంటే ఎవరూ ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారనేది స్పష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షానికి(opposition) అసెంబ్లీలో సమయం కేటాయించడం ఆయా పార్టీల బలం ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ క్వశ్చన్ అవర్‌లో వైసీపీ సభ్యులకు రెండు ప్రశ్నలు కేటాయించబడుతున్నాయని తెలిపారు. అయితే, వైసీపీ సభ్యులు సభలో ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వ కాలంలో ఏపీ అసెంబ్లీ 68-69 రోజులు మించి ఎందుకు జరగలేదని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

రఘురామకృష్ణరాజు జగన్ పై ఎందుకు విమర్శలు చేశారు?
జగన్ శాసనసభా చట్టాలు, రూల్స్ తెలియనట్లు వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగంలోని 190(4) ప్రకారం ఏముంది?
ఎవరైనా లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాకపోతే శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు అవుతారని చెబుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-nara-lokesh-%e0%b0%9c%e0%b1%80%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-2-0%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95/andhra-pradesh/551637/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870