శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చారు.
Read Also: AP: రెండేళ్లుగా బాలికను బంధించిన తల్లి
ప్రధాని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు
ఈ సందర్భంగా ప్రధాని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి (Mahasamadhi) ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయిబాబాపై రూపొందించిన రూ.100 నాణేన్ని,

తపాల బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. 22న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచ్చేస్తారు. అదేరోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి, 23న జరిగే జయంతి వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరవుతారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: