Latest News: Puttaparthi: సత్యసాయి సమాధి వద్ద PM Modi ప్రత్యేక పూజలు

Read Time:  1 min
Latest News: Puttaparthi: సత్యసాయి సమాధి వద్ద PM Modi ప్రత్యేక పూజలు
FONT SIZE
GET APP

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చారు.

Read Also: AP: రెండేళ్లుగా బాలికను బంధించిన తల్లి

ప్రధాని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు

ఈ సందర్భంగా ప్రధాని పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి (Mahasamadhi) ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయిబాబాపై రూపొందించిన రూ.100 నాణేన్ని,

Puttaparthi: PM Modi offers special prayers at Sathya Sai Samadhi
Puttaparthi: PM Modi offers special prayers at Sathya Sai Samadhi

తపాల బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేయ‌నున్నారు. 22న జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచ్చేస్తారు. అదేరోజు సాయంత్రం జరిగే స్నాతకోత్సవానికి, 23న జరిగే జయంతి వేడుకలకు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ హాజరవుతారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.