हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Srisailam Dam Gates : ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం!

Sudheer
Srisailam Dam Gates : ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం!

శ్రీశైలం (Srisailam Dam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి సుమారు 1.20 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది సుంకేశుల ప్రాజెక్టు నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ప్రాజెక్టు నిర్వాహకులు అవసరమైతే డ్యాం గేట్లు ఎత్తేందుకు సన్నద్ధమవుతున్నారు.

నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నిర్ణయం

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 877 అడుగుల నీరు నమోదు అయింది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో త్వరలోనే పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరగలదని అంచనా. దీంతో సోమవారం (జూలై 8)న ప్రాజెక్టు గేట్లు (Srisailam Dam Gates) ఎత్తే అవకాశముందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. డ్యాం దిగువకు ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

ప్రభుత్వ శాఖలు అప్రమత్తం – ప్రజలకు సూచనలు

వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే చోటలలో ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలని, ప్రజలకు సూచనలు ఇవ్వడం జరుగుతోంది. అలాగే, ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అనంతరం కృష్ణానది తీర ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870